ప్రజలకు కిరణ్ కుమార్ రెడ్డి కరెంట్ చార్జీల షాక్

పారిశ్రామిక వినియోగంపైనా పెంచుతున్నారు. ఆయా కేటగిరీలపై యూనిట్కు 41 పైసల నుంచి రూ.1.30 వరకు పెంచాలని ప్రతిపాదించారు. దీంతోపాటు కేటగిరీల మార్పు, పీక్ టైమ్ పొడిగింపు, డిమాండ్ చార్జీల విధింపు వంటివి కూడా చేశారు. మొత్తం మీద విద్యుత్ వినియోగదారుల నుంచి అదనంగా రూ.4950 కోట్లు వసూలు చేసేందుకు డిస్కమ్లు రంగం సిద్ధం చేశాయి. బహుశా ఇది రాష్ట్ర విద్యుత్ బోర్డు చరిత్రలోనే అతి భారీ పెంపు.












Click it and Unblock the Notifications