వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ ఉపఎన్నికలపై జగన్: నో కామెంటన్న సిఎం
కాగా కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన కల్తీసారా ఘటన బాధితులకు తక్షణ సాయం అందించాలని జిల్లా కలెక్టర్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆయన క్యాంపు ఆఫీసులో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. పలువురు మంత్రులు, నేతలు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవి వర్గం పదవులు, తెలంగాణలోని ఉప ఎన్నికలపై స్పందించిన విషయం తెలిసిందే.
Comments
English summary
CM Kiran Kumar Reddy did not like to comment on YS Jaganmohan Reddy's Telangana by poll statement.
Story first published: Sunday, January 1, 2012, 15:33 [IST]