నేనుండగా ఎవ్వర్నీ చావనివ్వను: ఆజాద్, నో అజెండా
కాగా అంతకుముందు ఆజాద్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలతో వేరు వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, ఉప ఎన్నికలపై ఆయన వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆజాద్ను కలిసిన వారిలో డిప్యూటి సిఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, గీతా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ghulam nabi azad congress botsa satyanarayana kiran kumar reddy hyderabad గులాం నబీ ఆజాద్ కాంగ్రెసు బొత్స సత్యనారాయణ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్
English summary
Ghulam Nabi Azad make different comments on Congress party senior leaders complaint. Leaders complain to him on nominated posts.
Story first published: Thursday, January 5, 2012, 14:11 [IST]