నేనుండగా ఎవ్వర్నీ చావనివ్వను: ఆజాద్, నో అజెండా

కాగా అంతకుముందు ఆజాద్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలతో వేరు వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, ఉప ఎన్నికలపై ఆయన వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆజాద్ను కలిసిన వారిలో డిప్యూటి సిఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, గీతా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications