పాకిస్తాన్లో బాంబు పేలి 29 మంది దుర్మరణం

ఖసాదర్ గిరిజన పోలీసు బలగానికి చెందిన ముగ్గురు సభ్యులు మరణించినట్లు అసిస్టెంట్ పోలీసు ఏజెంట్ జమ్రుద్ మొహ్మద్ జమీల్ ఖాన్ చెప్పారు. ఈ ఘాతుకానికి పాల్పడింది తెలియడం లేదు. ఎవరూ దీనికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. తెహ్రీక్ - ఎ - తాలిబాన్ పాకిస్తాన్, పాకిస్తాన్ ప్రభుత్వానికి శాంతి చర్చల వార్తల నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications