బాబును చూసి నవ్వుకుంటున్నారు: జగన్ వర్గం ఎమ్మెల్యే

నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరులో జగన్ రైతు దీక్షకు విశేష ఆదరణ లభిస్తోందని ఆయన చెప్పారు. దీక్షకు హాజరవుతున్న రైతులను చూస్తుంటే తెలంగాణలో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతటి ఆదరణ ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు. జగన్కు లభిస్తున్న ఆదరణను చూసి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. దాంతో వారు రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రైతు దీక్ష, జగన్ పట్ల ఇంతటి ఆదరణ చూపుతున్న తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనే ప్రజల కోరిక తీరుతుందని ఆయన చెప్పారు.
More From
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications