బాబును చూసి నవ్వుకుంటున్నారు: జగన్ వర్గం ఎమ్మెల్యే

నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరులో జగన్ రైతు దీక్షకు విశేష ఆదరణ లభిస్తోందని ఆయన చెప్పారు. దీక్షకు హాజరవుతున్న రైతులను చూస్తుంటే తెలంగాణలో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతటి ఆదరణ ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు. జగన్కు లభిస్తున్న ఆదరణను చూసి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. దాంతో వారు రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రైతు దీక్ష, జగన్ పట్ల ఇంతటి ఆదరణ చూపుతున్న తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనే ప్రజల కోరిక తీరుతుందని ఆయన చెప్పారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications