ఉద్యోగాల ఎర చూపి మోసం చేసిన ఆలుమగల అరెస్టు

ఓడలరేవు బివిసి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి ఒక్కో విద్యార్థి నుంచి 500 రూపాయల చొప్పున వసూల చేశారు.. వారు 113 మంది విద్యార్థుల నుంచి 12 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సిఐడి పోలీసులు చెప్పారు. వారు తొమ్మిది కళాశాలల్లో అదే తంతు నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కాకినాడ రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్, విఎస్ లక్ష్మి వుమెన్స్ కాలేజెస్, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ అండ్ ఫార్మసీ, కెఐఇటి ఇంజనీరింగ్ కాలేజీ, యానాంలోని రీజెన్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకినాడ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ, తాడేపల్లిగూడెంలోని శశి ఇంజనీరింగ్ కాలేజీ, రంగారెడ్డి జిల్లా కందుకూరు నిఖిత ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆ దంపతులు డబ్బులు వసూలు చేశారు.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications