బెయిల్ కోసం చేతులు జోడించి ప్రాధేయపడిన గాలి

మరోవైపు ఓఎంసి కేసులోనే అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జైళ్లో తనకు ప్రత్యేక హోదా కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్పై విచారణను కోర్టు ఈ నెల 25వ తేదికి వాయిదా వేసింది. ఆమె రిమాండ్ను కూడా 25వ తేది వరకు పొడిగించింది. శ్రీలక్ష్మి అరెస్టై బెయిల్ పొందిన విషయం తెలిసిందే. అయితే ఆమె బెయిల్ను సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఆమె బెయిల్ను రద్దు చేసింది. దీంతో ఆమె ఈ నెల 6వ తేదిన సిబిఐ కోర్టు ముందు లొంగిపోయింది.












Click it and Unblock the Notifications