సిఎంకు చేతులు జోడిస్తున్నా, ఉపేక్షించొద్దు: శంకర రావు
ఎల్బీ నగర్లోని ఎన్టీఆర్ నగర్లో తనపై దాడి జరిగిన సంఘటనపై ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్లకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తనపై దాడి జరిగి నెల రోజులు కావొస్తుందని ఇప్పటి వరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
shankar rao sonia gandhi kiran kumar reddy sabitha indra reddy hyderabad శంకర రావు సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డి సబితా ఇంద్రా రెడ్డి హైదరాబాద్
English summary
Minister Shankar Rao appealed CM Kiran Kumar Reddy on monday to take action home minister and her son for attacked on him.
Story first published: Tuesday, January 17, 2012, 9:18 [IST]