రేపు చిరు వర్గానికి చెందిన ఇద్దరికే మంత్రి పదవులు

ప్రజారాజ్యం ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, శానససభ్యుడు గంటా శ్రీనివాసరావులను మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి రేపు గురువారం మంత్రి వర్గ విస్తరణ జరుగనుంది. మంత్రి వర్గ విస్తరణకు ఏర్పాటు చేయాలని సాధారణ పరిపాలనా శాఖకు ఆదేశాలు అందాయి. కాంగ్రెసుకు చెందినవారికి ఈసారి మంత్రి పదవులు దక్కే అవకాశాలు లేవని దీన్ని బట్టి అర్థమవుతోంది. కాగా, జౌళి శాఖ మంత్రి పి. శంకరరావును మంత్రి వర్గం నుంచి తప్పించడానికి ముఖ్యమంత్రి అధిష్టానం ఆమోదం పొందినట్లు తెలుస్తోంది. ఎంత మంది వ్యతిరేకించినా చిరంజీవికి ఇచ్చిన మాటను గౌరవించి సి. రామచంద్రయ్యను మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్టానం ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఇష్టానిష్టాలకు అధిష్టానం తావు ఇవ్వకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆలోచించినట్లు అర్థం చేసుకోవచ్చు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications