మా సంగతి చూడండి!: చిరంజీవికి ఎమ్మెల్యేల విజ్ఞప్తి

మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తాను కలవడం కాకతాళీయమేనని మరో ఎమ్మెల్యే వంగా గీత చెప్పారు. మిగిలిన నేతలకు పదవులు ఇవ్వడంపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని తమ భవిష్యత్తు పైనే అడిగినట్లు వారు చెప్పారు. కాగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లే ముందు వంగా గీత తదితరులు ఆయన క్యాంప్ కార్యాలయంలో కలుసుకోవడం చర్చానీయాంశమైన విషయం తెలిసిందే. మంత్రి వర్గంలో స్థానం కోరేందుకే వారు కలిశారనే ప్రచారం జరిగింది. కానీ చిరు వర్గం నేతలు దానిని కొట్టి పారేశారు.












Click it and Unblock the Notifications