సోనియాకు తెలిసే వైయస్ దోపిడి చేశారు: చంద్రబాబు

ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తాము కృషి చేస్తామన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారం కోసమే పుట్టిన పార్టీ అన్నారు. అధికారంలోకి రాగానే శంషాబాద్ ఎయిర్ పోర్టు పేరును ఎన్టీఆర్ పేరు మీద మారుస్తామన్నారు. ముందుంది మరింత మంచి కాలం అంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరెంత కాలం ఉంటాడో చెప్పలేమన్నారు. పదవుల విషయమై రెండు రోజులకోసారి ఢిల్లీ వెళుతున్నారన్నారు. పోలవరం టెండర్లను రాజాంకు కట్టబెట్టేందుకు సిఎం ప్రయత్నించారన్నారు. పోలవరం టెండర్ల విషయంలో టిఆర్ఎస్ పాత్ర ఉందన్నారు.












Click it and Unblock the Notifications