ఆజాద్తో సిఎం భేటీ, అక్కడే నమస్తే తెలంగాణ రాజం

సిఎం, ఆజాద్తో చర్చలు జరుపుతున్న సమయంలోనే రాజం అదే ప్రాంగణంలో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అదీ పోలవరం టెండర్లను ఉన్నత స్థాయి కమిటీ ఖరారు చేయబోతున్న నేపథ్యంలో ప్రత్యక్షం కావడం గమనార్హం. దీంతో ముఖ్యమంత్రి, అధిష్టానం మధ్య చర్చలు మంత్రివర్గ విస్తరణకే పరిమితమయ్యాయా? లేక ఇతర అంశాలేమైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోనూ రాజం భేటీ అయినట్లుగా తెలుస్తోంది. కాగా రాజంతో పాటు టెండర్ వేసిన మరో నేత కూడా పార్టీ పెద్దలతో భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications