ఉండవల్లి ఊసరవెల్లి, అప్పుడే నిలదీశాం: రేవంత్

జాతీయ నేతల ప్రసంగాలను అనువాదం చేయడానికి, వైయస్సార్ తందనా కొట్టడానికి మాత్రమే పరిమితమైన ఉండవల్లి అరుణ్ కుమార్ స్థానిక అభివృద్ధికి పనిచేయలేదని ఆయన విమర్సించారు. కెవిపి రామచందర్ రావును కూడా సిబిఐ విచారణకు పిలిచిందని, కెవిపిలాగే ఉండవల్లి వైయస్ రాజశేఖర రెడ్డి కోసం పనిచేశారని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ గనులపై, సెజ్లో రూపంలో భూములను కబ్జా చేసిన విషయంపై, ఇతర అవినీతిపై తాము నిరంతరంగా పోరాటం చేశామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications