జగన్కు నాగం మద్దతు పలికినందుకే సస్పెండ్: రేవంత్

తెలంగాణ కోసం శాసనసభ్యులు అందరూ రాజీనామాలు చేసిన సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని, ఇప్పుడు మాత్రం పోరు బాట చేయడం విడ్డూరమన్నారు. రాజీనామాకు ఆయన ఎందుకు ముందుకు రాలేదన్నారు. ఆయన తెలంగాణ పోరు యాత్రను ఎవరూ నమ్మరన్నారు. కిషన్ రెడ్డి, నాగం ఇద్దరూ తెలంగాణ ద్రోహులేనన్నారు. నాగంకు టిడిపి నుండి బహిష్కరించిన తర్వాత తెలంగాణ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications