చిరుపై వెనక్కి తగ్గిన బాలకృష్ణ, 'ఆమె'ను పట్టించుకోను

పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజీనామా చేసి మళ్లీ విజయవాడ నుండి పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. త్వరలో తాను తెలంగాణలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలను తాను పట్టించుకోనన్నారు. నా అభిమానులు సంయమనంతో ఉండాలని సూచించానన్నారు. ప్రముఖ దర్శకులు బాపుకు పద్మ అవార్డు రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా మోతి నగర్లో ఆయన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications