జగన్కు మంత్రి కాసు కుటుంబం మద్దతా?: కోడెల

కాగా వస్త్ర వ్యాపారులపై వేసిన వ్యాట్ను నిరసిస్తూ నరసారావుపేటలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పోటా పోటీకి దీక్షకు దిగిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు. టిడిపికి ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పదకొండు గంటల తర్వాత ఆందోళనకు అనుమతిచ్చారు.












Click it and Unblock the Notifications