జూడాలను చర్చలకు ఆహ్వానించలేదు: డిఎల్ స్పష్టం

జూనియర్ డాక్టర్ల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్టయిఫండ్ చెల్లింపుపైనే ప్రధానంగా సమస్య జఠిలమైంది. జూనియర్ డాక్టర్ల డిమాండ్ మేరకు స్టయిఫండ్ను పెంచలేమని, ఇతర రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రమే ఎక్కువగా చెల్లిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. జూనియర్ డాక్టర్లు ఎంత వరకు సమ్మె చేస్తారో చూద్దామని ధోరణితో వ్యవహరించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. కాగా, జూనియర్ డాక్టర్ల నిరాహార దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న ఇద్దరు డాక్టర్ల ఆరోగ్యం కూడా క్షీణించింది. దాంతో వారికి ప్రతిపక్షాల మద్దతు పెరుగుతోంది.
More From
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications