వైయస్ జగన్ అరెస్టుకు గాలి డిమాండ్, కెవిపిపై ఆరోపణ

ఎమ్మార్లో కెవిపికి బినామీ పేర్లతో 18 ప్టాట్లు, బెంగళూర్, చెన్నైలకు చెందిన తప్పుడు చిరునామాలతో మరో 50-60 ప్లాట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కుంభకోణం కేసులో జగన్తో పాటు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తదితరులు కూడా దోషులేనని, వారిపై విచారణ జరపాలని ఆయన అన్నారు. సబితా ఇంద్రా రెడ్డిని మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను అరెస్టయ్యాక జగన్ సోనియాకు వాటాలందిన విషయాన్ని బయటపెడతారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు జగన్కు సహకరిస్తున్నారని, అందుకే జగన్ను, సజ్జల దివాకర్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడం లేదని ఆయన విమర్శించారు.
More From
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications