జగన్, బాబు, మజ్లిస్ చెప్పాకే!: తెలంగాణపై చిదంబరం

తెలంగాణపై అఖిలపక్షం ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారని మీడియా అడిగినప్పుడు ఆయన స్పందించారు. మీది అదే ప్రశ్న.. నాది అదే సమాధానం అని నవ్వుతూ చెప్పారు. కాగా ఇప్పటికే తమ అభిప్రాయం చెప్పామని, మరోసారి అఖిలపక్షం ఏర్పాటు చేసినా వెళ్లేది లేదని టిడిపి ఖరాఖండిగా చెబుతోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని, నిన్న గాక మొన్న వచ్చిన తమ పార్టీ అభిప్రాయం అవసరం లేదని చెబుతోంది. మజ్లిస్, కాంగ్రెసులూ స్పష్టమైన అభిప్రాయం చెప్పలేదు.












Click it and Unblock the Notifications