2జి కుంభకోణంతో పోరు ఆగదు: లోక్సత్తా జయప్రకాశ్

అంతర్ రాష్ట్ర బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జెపి అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఈ నెల 17లోగా ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేయకపోతే 18న కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి బియ్యాన్ని రాష్ట్రం దాటిస్తామని హెచ్చరించారు. ఆయన స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్యకు నేతృత్వం వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications