కార్మిక నేతను పోలీసులు కొట్టి చంపారు: జగన్

గొడవల్లో యాజమాన్య ప్రతినిధి చంద్రశేఖర్ మరణించడం కూడా బాధాకరమేనని ఆయన అన్నారు. పాండిచ్చేరి ప్రభుత్వ తీరుపై ఆయన ధ్వజమెత్తారు. కార్మిక నాయకుడు మురళీమోహన్ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. మురళీమోహన్ మృతి వల్లనే కార్మీకులు ఆందోళనకు దిగారని ఆయన అన్నారు. తొమ్మిది మంది కార్మికులు గాయపడితే ప్రభుత్వం నిద్రపోతోందా అని ఆయన అడిగారు.
More From
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications