వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కార్మిక నేతను పోలీసులు కొట్టి చంపారు: జగన్
గొడవల్లో యాజమాన్య ప్రతినిధి చంద్రశేఖర్ మరణించడం కూడా బాధాకరమేనని ఆయన అన్నారు. పాండిచ్చేరి ప్రభుత్వ తీరుపై ఆయన ధ్వజమెత్తారు. కార్మిక నాయకుడు మురళీమోహన్ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. మురళీమోహన్ మృతి వల్లనే కార్మీకులు ఆందోళనకు దిగారని ఆయన అన్నారు. తొమ్మిది మంది కార్మికులు గాయపడితే ప్రభుత్వం నిద్రపోతోందా అని ఆయన అడిగారు.
English summary
YSR Congress party president YS Jagan akkeged that police have killed Regency ceramics workers leader Murali Mohan.ys jagan, ysr congress, yanam, regency ceramics, వైయస్ జగన్, వైయస్సార్ కాంగ్రెసు, యానాం, రీజెన్సీ సిరామిక్స్
Story first published: Friday, February 3, 2012, 17:01 [IST]