నా దృష్టి పదవిపైకాదు: రాహుల్, మాయపై మండిపాటు

బిఎస్పీ హయాంలో రాష్ట్రంలో నేరాలు పెరిగాయని అన్నారు. తనకు రాష్ట్రం కోసం పని చేయాలనే ధ్యాసే ఉందన్నారు. ప్రత్యేకంగా తమ బలం పెంచుకోవాలనే ఉద్దేశ్యం లేదన్నారు. దేశంలో కొందరు తనను నమ్ముతున్నారని, అలాగే యుపిలో ఒక్కశాతం ప్రజలు తమను నమ్మినా చాలన్నారు. నల్ల జెండాలు, బూట్లు, బుల్లెట్లు తనను ఆపలేవన్నారు. తాను దేనికీ భయపడేది లేదన్నారు. యుపిలో ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేమన్నారు. అయితే కాంగ్రెసు మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications