కెసిఆర్ ఓ పగటి దొంగ, నిలువునా చీలుస్తాం:మోత్కుపల్లి
కెసిఆర్ను రెండుగా చీల్చినా పాపం లేదన్నారు. తాను తెలంగాణ వచ్చే దాకా పోటీ చేయకుండా ఉంటానని ఆ దమ్ము కెసిఆర్కు ఉందా అని సవాల్ విసిరారు. ఆయన పిచ్చి కుక్క కరిచినట్లు మాట్లాడుతున్నారని, ఓ సన్నాసి అన్నారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల కడితే రక్తం పారిస్తానన్న కెసిఆర్ ఇప్పుడు తన ఇంటికి ధన రాశులు పారించుకుంటున్నారని ఆరోపించారు.
Comments
mothkupalli narasimhulu k chandrasekhar rao telangana telugudesam hyderabad మోత్కుపల్లి నర్సింహులు కె చంద్రశేఖర రావు తెలంగాణ తెలుగుదేశం హైదరాబాద్
English summary
TDP senior mla Mothkupalli Narasimhulu lashes out at TRS chief K Chandrasekhar Rao. He accused that KCR make Telangana sentiment as business.
Story first published: Friday, February 10, 2012, 17:22 [IST]