సైకిల్కు విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఓటు!

కాగా అనంతరం లగడపాటి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైల్వే పనులు ప్రారంభించేందుకు కేంద్రాన్ని అడుగుతామన్నారు. డివిజన్ సమస్యను రైల్వే మంత్రికి వివరిస్తామని చెప్పారు. రూ.900 కోట్లతో జగ్గయ్యపేట - విష్ణుపురం, కొండపల్లి - కొత్తగూడెం ప్రాజెక్టులు ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడివి మాటలే తప్ప ప్రాజెక్టులు తెచ్చిన పాపాన పోలేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications