21 మంది ఎమ్మెల్యేలకు కిరణ్ కుమార్ రెడ్డి నజరానాలు

నిధులు పొందిన శానససభ్యులు - కుంజా సత్యవతి ( రూ. 2 కోట్లు), శ్రీధర్ (2.51 కోట్లు), కవిత (2 కోట్లు), కమలమ్మ (2.7 కోట్లు), ఉషారాణి (3 కోట్లు), టివై దాసు (2 కోట్లు), ప్రవీణ్ రెడ్డి (2 కోట్లు), విజయ్ (2 కోట్లు), ప్రతాప రెడ్డి (3 కోట్లు), సుధాకర్ (2 కోట్లు), కన్నబాబు (2 కోట్లు), వరప్రసాద్ (1.05 కోట్లు), ఈలి నాని (2 కోట్లు), కాటసాని రాంరెడ్డి (2 కోట్లు), రాంభూపాల్ రెడ్డి (2.5), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (2.05), బాలు నాయక్ (2 కోట్లు), లింగయ్య (2.12 కోట్లు).
రానున్న ఉప ఎన్నికలను, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా శాసనసభ్యులకు ఆ నిధులు మంజూరు చేసినట్లు భావిస్తున్నారు. వీరికి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోవడంతో ముఖ్యమంత్రి ఈ నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications