నాకు ఫ్రీ పబ్లిసిటీ, చిరంజీవిపై ఒత్తిడి తెస్తున్నాం: గంటా

భవానీ ద్వీపం విషయంలో టిడిపి నేతలపై కాంగ్రెసు నేతలు సిఎల్పీ కార్యాలయంలో ఎదురుదాడికి దిగారు. గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన కంపెనీ కంటే అధిక మొత్తాన్ని చెల్లించేందుకు ఎవరైనా ముందుకొస్తే వారికి భవానీ ద్వీపం కాంట్రాక్టు అప్పగించేందుకు సిద్ధమేనని కాంగ్రెస్ శాసనసభాపక్షం పేర్కొంది. సిఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు జోగు రమేష్, రాజేశ్ తదితరులు విలేకరులతో మాట్లాడారు. ఈ ద్వీపంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన బృందం చేస్తున్న విమర్శలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని అన్నారు. బహిరంగ చర్చతో వాళ్ల నోళ్లు మూయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తమ పార్టీ నేత చిరంజీవిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఆయన వర్గం శాసనసభ్యుడు అనీల్ హెచ్చరించారు. వారిది నోరా లేక తాటిమట్టా అని అన్నారు.
More From
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications