అటు పట్టు ఇటు బెట్టు: సభ వాయిదా, రేపు రాష్ట్ర బడ్జెట్

కాగా శుక్రవారం మధ్యాహ్నం గం.12.10 నిమిషాలకు సభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. మరోవైపు శాసనమండలిని శుక్రవారానికి వాయిదా వేశారు. మద్యం సిండికేట్లపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. చర్చకు సిద్ధమన్నప్పటికీ టిడిపియే అందుకు వెనుకాడుతోందని ఆరోపించారు. మరోవైపు మద్యం సిండికేట్లపై గవర్నర్ను కలవాలని టిడిపి నిర్ణయించుకుంది. టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు.












Click it and Unblock the Notifications