అసెంబ్లీ నుంచి 12 మంది తెరాస ఎమ్మెల్యేల సస్పెన్షన్

సోమారపు సత్యనారాయణ, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్, కెటి రామారావు, హరీశ్వర్ రావు, కావేటి సమ్మయ్య, చెన్నమనేని రమేష్, వినయ భాస్కర్, పోచారం శ్రీనివాస రెడ్డి, ఓదేలు, ఏనుగు రవీంద్రా రెడ్డి, అరవింద్ రెడ్డిలను స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండయిన శానససభ్యులు బయటకు వెళ్లిపోవాలని ఆయన ఆదేశించారు. తెలంగాణపై ప్రభుత్వ తీరుకు నిరసనగా సిపిఐ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తెలంగాణ కోసం తీర్మానం ప్రతిపాదిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి వెనక్కి పోయినందుకు నిరసనగా బిజెపి సభ్యులు కూడా వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications