తెలంగాణపై అసెంబ్లీలోనూ బాబుది అదే మాట
పొరుగు రాష్ట్రం మంత్రికి ఆనాటి ముఖ్యమంత్రి అక్రమంగా గనులు లీజుకు ఇస్తే, ఇప్పటి ముఖ్యమంత్రి పోలవరం టెండర్ల ఖరారులో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. టెండర్లు రద్దు చేసినంత మాత్రాన సరిపోదని ఆయన చెప్పారు. దొంగలు పట్టుబడి, దొంగ సొత్తు స్వాధీనం చేసుకున్నంత మాత్రాన కేసు మాఫీ కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతికి వోక్స్ వ్యాగన్ బలైందని ఆయన అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు.
Comments
English summary
TDP president N Chandrababu Naidu reiterated his words on Telangana.
Story first published: Wednesday, February 22, 2012, 15:25 [IST]