జెసి, జానా భేటీ: తెలంగాణను పరిష్కరిస్తామని వ్యాఖ్య

త్వరలో తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రధాన అంశంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రెండు ప్రాంతాలలో పార్టీ నష్టపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. తెలంగాణకు పరిష్కారం, పార్టీ పటిష్టతపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. తెలంగాణ, సీమాంధ్ర నేతలతో త్వరలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కూడా వారు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications