విగ్రహాల ఏర్పాటుపై జగన్ వర్గం జూపూడి వర్సెస్ టిడిపి

వైయస్సార్ అంటే అన్ని పార్టీలకు భయమని అందుకే విగ్రహాలు అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. టిడిపికి, జూపూడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం మంత్రి మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ ఎవరైనా చనిపోయాక 25 ఏళ్ల తర్వాత విగ్రహం పెట్టాలని అన్నారు. మంత్రి మహిధర్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాదులో ఉన్న చాలా విగ్రహాలకు అనుమతులు లేవన్నారు. విగ్రహాల పెట్టే విధానంపై మంత్రివర్గ ఉప కమిటీలో చర్చించి విధాన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications