విగ్రహాల ఏర్పాటుపై జగన్ వర్గం జూపూడి వర్సెస్ టిడిపి

వైయస్సార్ అంటే అన్ని పార్టీలకు భయమని అందుకే విగ్రహాలు అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. టిడిపికి, జూపూడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం మంత్రి మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ ఎవరైనా చనిపోయాక 25 ఏళ్ల తర్వాత విగ్రహం పెట్టాలని అన్నారు. మంత్రి మహిధర్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాదులో ఉన్న చాలా విగ్రహాలకు అనుమతులు లేవన్నారు. విగ్రహాల పెట్టే విధానంపై మంత్రివర్గ ఉప కమిటీలో చర్చించి విధాన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications