గద్దెనెక్కి వైయస్పై కుట్ర, బాబుతో కుమ్మక్కు: జగన్

వైయస్ రాజశేఖర రెడ్డిపై బురజ చల్లడానికి కాంగ్రెసు నాయకులు నైతిక విలువలను పక్కన పెట్టి చంద్రబాబుతో కుమ్మక్కయి రాజకీయాలు చేస్తున్నారని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మరణించిన వైయస్ రాజశేఖర రెడ్డికి ఒక న్యాయం, బతికి ఉన్న చంద్రబాబుకు మరో న్యాయం అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెసు ప్రభుత్వానికి ప్రజలు, ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆయన అన్నారు. వ్యవసాయం చేయడం కన్నా ఉరేసుకోవడం మేలని రైతన్న భావిస్తున్నాడని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications