చంపాలనుకున్నందుకే ఆ నేత పైలోకాలకు: కెఏపాల్

తన ప్రాణాలు తీయడానికి పురికొల్పిన నాయకుడు కూడా తనను ఏమీ చేయలేక పైలోకాలకు పోయారని వ్యాఖ్యానించారు. తాను పార్టీ స్థాపిస్తే చివరకు తనకు ఓటు హక్కు సైతం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తిరిగిన 148 దేశాల్లో ఎక్కడా ఇంత ఫ్రాడ్ చూడలేదని మండిపడ్డారు. తనకు దైవానుగ్రం ఉందని, ప్రస్తుత సమాజంలో అవినీతి పెచ్చరిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై త్వరలో ఉద్యమిస్తానన్నారు. ప్రజాశాంతి పార్టీని పునరుద్ధరించి ముందుకు సాగుతూ అవినీతిపై ఉద్యమిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications