చంపాలనుకున్నందుకే ఆ నేత పైలోకాలకు: కెఏపాల్

తన ప్రాణాలు తీయడానికి పురికొల్పిన నాయకుడు కూడా తనను ఏమీ చేయలేక పైలోకాలకు పోయారని వ్యాఖ్యానించారు. తాను పార్టీ స్థాపిస్తే చివరకు తనకు ఓటు హక్కు సైతం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తిరిగిన 148 దేశాల్లో ఎక్కడా ఇంత ఫ్రాడ్ చూడలేదని మండిపడ్డారు. తనకు దైవానుగ్రం ఉందని, ప్రస్తుత సమాజంలో అవినీతి పెచ్చరిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై త్వరలో ఉద్యమిస్తానన్నారు. ప్రజాశాంతి పార్టీని పునరుద్ధరించి ముందుకు సాగుతూ అవినీతిపై ఉద్యమిస్తానని చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications