ఆంధ్ర విశ్వవిద్యాలయం లేడీ ప్రొఫెసర్, ఆమె భర్త అరెస్టు

అదనపు కట్నం కోసం తన కూతురిని వేధిస్తున్నారంటూ ప్రత్యూష తల్లిదండ్రులు ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమాదేవి, రామ్ గోపాల్ పెద్ద కుమారుడు శశి మల్లిక్తో విజయవాడకు చెందిన ప్రత్యూషతో వివాహం చేశారు. పెళ్లి సమయంలో ప్రత్యూష తల్లిదండ్రులు 8 లక్షల రూపాయల కట్నం, 15 తులాల బంగారం, పది లక్షల రూపాయల విలువ చేసే భూమి కట్నంగా ఇచ్చారు. అయినా మరింత కట్నం కోసం వేధింపులు సాగిస్తున్నారని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపించారు.
More From
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications