తెలంగాణపై చిదంబరాన్ని జైల్లో పెట్టాలి: స్వామి వ్యాఖ్య

హిందీ రాష్ట్రాలు ఎనిమిది ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు ఉంటే తప్పేమిటని ఆయన అడిగారు. తెలంగాణ ఇస్తామని మోసం చేసిన కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మన దేశాన్ని 50 రాష్ట్రాలుగా విభజించాలని, ఆ ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ప్రారంభం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి చిదంబరం వెనకడుగు వేశారని ఆయన విమర్శించారు.
More From
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications