ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై పరువు నష్టం దావా

తన పరువుకు నష్టం కలిగించినందుకు 25 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని రఘురామరాజు న్యాయమూర్తిని కోరారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చింది. రఘురామరాజును ఎమ్మార్ కుంభకోణం కేసులో సిబిఐ సాక్షిగా విచారించిందని, దాదాపు 40 మంది సాక్షులను విచారించిందని, అందరినీ విచారించినట్లే రఘురామరాజును కూడా విచారించిందని, అయితే రఘురామరాజును సహనిందితునిగా చేయనున్నారని ఆంధ్రజ్యోతి రాసిందని ఆయన తరఫు న్యాయవాది లోకేష్ రెడ్డి వాదించారు.












Click it and Unblock the Notifications