అప్పుడే వేటు పడ్తుందనుకున్నాం: జగన్వర్గం బాలినేని

సంక్షేమ పథకాల అమలులో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పేదలను, రైతులను ఈ ప్రభుత్వం విస్మరించిందన్నారు. రైతులను విస్మరించినందుకే అవిశ్వాస తీర్మానం సమయంలో తాము విపి ధిక్కరించి టిడిపికి ఓటు వేశామన్నారు. వైయస్ జగన్ పైన తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర సమన్వయకర్త రఘురామ్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి కొవ్వూరు నియోజకవర్గంలో తొలి విడత పర్యటన 5, 6, 7 తేదీల్లో ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications