లాలూచి పడి: జగన్, కెసిఆర్లను కలిపి కడిగేసిన బాబు

జగన్ అక్రమాలకు పాల్పడినప్పుడే ఆయన తల్లి, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ అది తప్పని చెబితే బాగుండేదన్నారు. జగన్కు ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కంటే ముఖ్యమంత్రి పదవే ముఖ్యమన్నారు. అధికార కాంగ్రెసు పార్టీ పైనా బాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఆదాయం లేక అప్పుల కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అవినీతి, అక్రమాలకు ఓటు వేసినట్లేనని ఆయన అన్నారు. అధికారంలో కాంగ్రెసు వంటి అసమర్థ పార్టీ ఉండటం వల్లనే పాలన దారుణంగా ఉందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందన్నారు.
More From
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో..












Click it and Unblock the Notifications