ఖైరతాబాద్ వదిలేది లేదు: పిజెఆర్ కూతురు విజయ

కాగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి పలుమార్లు ప్రాతినిథ్యం వహించిన పి.జనార్ధన్ రెడ్డి 2007 డిసెంబర్ 28న మృతి చెందిన విషయం తెలిసిందే. పిజెఆర్కు తన నియోజకవర్గంలో చాలా మంచి పేరు ఉంది. పేదలకు సహాయం చేసే వారని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వారని స్థానికులు అంటారు. ఆయన నియోజకవర్గంలో ఆయన పట్ల ఏమాత్రం వ్యతిరేకత లేక పోవడం గమనార్హం. అతను 1978, 1985, 1989, 1994, 2004 మొత్తం ఐదుసార్లు ఖైరతాబాద్ నుండి గెలుపొందారు. ఆయన మృతి తర్వాత ఆయన తనయుడు విష్ణువర్దన్ రెడ్డి జూబ్లీహిల్స్ నుండి పోటీ చేసి గెలుపొందారు. సిఎల్పీ లీడర్గా కూడా ఆయన పని చేశారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications