అమ్మాయిలపట్ల అసభ్య ప్రవర్తన: టీచర్లకు దేహశుద్ధి

కాగా ఖమ్మం జిల్లాలో విద్యార్థులను వేధించిన కీచక ప్రిన్సిపల్కు విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఖమ్మం పట్టణంలోని ముస్తఫానగర్లోని శారద పాఠశాల ప్రిన్సిపల్ ట్యూషన్కు వస్తే ప్రత్యేక పాఠాలు చెబుతానంటూ విద్యార్థినులను ద్వందార్థాల మాటలతో వేధిస్తుండటంతో ఆ విషయాన్ని వారు తల్లిదండ్రులకు తెలియ జేశారు. దాంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు ప్రిన్సిపల్ను నిలదీయడమే కాకుండా ఆయనపై చేయి చేసుకున్నారు. అనంతరం నిందితుడిని వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, విద్యార్థుల ఫీజులు తగ్గించమని అడిగినా తగ్గించానని, మరో స్కూలుతో చేతులు కలిపిన తల్లిదండ్రులు తనపై ఆరోపణలు చేసి దాడి చేశారని ప్రిన్సిపల్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications