జగన్ యాత్రల వల్ల ఖర్చు భారమే మిగులుతుంది!: జెసి

తన ప్రాంతంలో ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన దీక్ష కోసం జనాలను తరలించారని, ఓదార్పు యాత్ర కోసం కూడా జనాలను తీసుకువచ్చారని అన్నారు. ఈ ఖర్చంతా ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల వ్యవహారంలో హంగామాతో లాభం లేదని ఖర్చుల భారం మాత్రమే మిగులుతుందని అన్నారు. అన్ని పార్టీలు భారీ సభలు నిర్వహిస్తూ అనవసరంగా ఖర్చు చేస్తున్నాయన్నారు. జగన్ యాత్రలకు జన సమీకరణ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారన్నారు. కారుకి డీజిల్ కాకుండా రు. వెయ్యి అద్దె, అందులో వచ్చే ఆరుగురికి ఖర్చుల కింద మరో వెయ్యి వరకు వెచ్చించాల్సి ఉంటుందని.. వీటి వల్లఉపయోగం ఎంతని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications