ముఖ్యమంత్రి పీఠం: అఖిలేష్ యాదవ్పై తీవ్ర ఒత్తిడి

అఖిలేష్ చెప్పినట్లుగా ప్రస్తుతానికి ములాయం సింగే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, కొన్నాళ్ల తర్వాత బాధ్యతలు తనయుడుకి అప్పగించే అవకాశముందనే వాదనలు వినిపిస్తున్నాయి. అఖిలేష్ ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేల నుండి వస్తున్న ఒత్తిడే ఇందుకు కారణమని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో యుపిలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్నా, ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలుపొందాలన్న అఖిలేష్ వంటి నాయకుడిని సిఎంగా చేయడమే ఉత్తమమని పార్టీ నేతలు పలువురు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ములాయం దృష్టికి తీసుకు వెళుతున్నారట.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications