నటిపై ఫిర్యాదుకు మహిళను లాకప్లోకి నెట్టిన...

ఆజాద్ మైదాన్ పోలీసులు స్టేషనులో మహిళను అక్రమంగా నిర్బంధించిన తీరు తమను దిగ్భ్రాంతికి గురి చేస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2008లోని ఈ అక్రమ నిర్బంధంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, ప్రాథమిక హక్కులైన జీవించే హక్కు, స్వేచ్ఛలను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది.
తన కేసును సిప్పీ తానే వాదించుకుంది. కోర్టుకు ఆమె 22 సార్లు హాజరైంది. ఆమెను నిర్బంధించిన పోలీసాఫీసర్ల నుంచి వసూలు చేసి ఆమెకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానికో తోడు సివిల్ కేసు దాఖలు చేయడానికి సిప్పీకి అనుమతి ఇచ్చింది. బాలీవుడ్ నటి ఆర్తి ఛాబ్రియాతో వివాదం సిప్పీని కష్టాల పాలు చేసింది.












Click it and Unblock the Notifications