పంజాబ్లోనూ తనయుడే: పార్టీకి సుఖ్బీర్ కొత్త రూపు

బాదల్ తనయుడు సుఖ్ బీర్ సింగ్ పార్టీ నాయకత్వం పార్టీకి కలిసి వచ్చింది. సుఖ్ బీర్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి. బాదల్కు వ్యక్తిగతంగా, భావోద్వేగపరంగానే కాక కుమారుడికి అధికార బదలాయింపు పరంగా ఇది చాలా కీలకం. 2008లో సుఖ్ బీర్కు బాదల్ పగ్గాలు అప్పజెప్పినప్పుటు మిత్రపక్షం బిజెపి కూడా ఆశ్చర్యపోయింది. సుఖ్ బీర్ బాధ్యతలు చేపట్టాక సంప్రదాయ, ఛాందస పార్టీగా ముద్ర ఉన్న పార్టీకి కొత్త రూపు తీసుకు వచ్చారు. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు పన్నుతూ.. పార్టీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించారు. దీంతో వంశపాలన ముద్ర కొందమేర తొలగించారు. కేంద్రంపై ఉన్న వ్యతిరేకత ప్రభుత్వానికి అనుకూలించింది.
More From
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications