పంజాబ్లోనూ తనయుడే: పార్టీకి సుఖ్బీర్ కొత్త రూపు

బాదల్ తనయుడు సుఖ్ బీర్ సింగ్ పార్టీ నాయకత్వం పార్టీకి కలిసి వచ్చింది. సుఖ్ బీర్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి. బాదల్కు వ్యక్తిగతంగా, భావోద్వేగపరంగానే కాక కుమారుడికి అధికార బదలాయింపు పరంగా ఇది చాలా కీలకం. 2008లో సుఖ్ బీర్కు బాదల్ పగ్గాలు అప్పజెప్పినప్పుటు మిత్రపక్షం బిజెపి కూడా ఆశ్చర్యపోయింది. సుఖ్ బీర్ బాధ్యతలు చేపట్టాక సంప్రదాయ, ఛాందస పార్టీగా ముద్ర ఉన్న పార్టీకి కొత్త రూపు తీసుకు వచ్చారు. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు పన్నుతూ.. పార్టీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించారు. దీంతో వంశపాలన ముద్ర కొందమేర తొలగించారు. కేంద్రంపై ఉన్న వ్యతిరేకత ప్రభుత్వానికి అనుకూలించింది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications