జగన్ అరెస్ట్పై రామోజీకి ఎవరు చెప్పారు?: అంబటి

జగన్ను దొంగగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు దొంగో తేలుతుందన్నారు. ఉప ఎన్నికలు రాబోయే స్వర్ణయుగానికి పునాదులు అన్నారు. దొంగ ఎవరనేది కడప ఉప ఎన్నికలు ఇప్పటికే చెప్పాయని త్వరలో కొవ్వూరు, ఆ తర్వాత ఉప ఎన్నికలు తెలియజేస్తాయన్నారు. కాంగ్రెసును వీడతారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అబద్దం చెప్రారో నిజం చెప్పారో సోనియా గాంధీ, ఆ పార్టీ తెలుసుకోవాలన్నారు. నాలుగు నెలల్లో రాష్ట్ర రాజకీయాలు మారుతాయన్నారు.












Click it and Unblock the Notifications