కొవ్వూరు వైయస్ జగన్ పర్యటనలో అపశృతి

కాగా అంతకుముందు వావిలాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. మంత్రులు మూటల సంచులతో కొవ్వూరు వస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల అనురాగం, ఆప్యాయతలను డబ్బులతో కొనాలని చూస్తున్నారని అన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి వంత పాడుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications