సంఘీ పాలియస్టర్ ఆస్తుల జప్తు యత్నం: ఉద్రిక్తత

సంఘీ పాలియస్టర్ 18 బ్యాంకులకు 2 వేల కోట్ల రూపాయల మేరకు బాకీ పడింది. ఆ 18 బ్యాంకుల అధికారులు శనివారం సంఘీ నగర్ వచ్చారు. బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేసినా సంస్థ పట్టించుకోవడం లేదు. దీంతో కోర్టు అనుమతితో నేరుగా బ్యాంకు అధికారులు రంగంలోకి దిగారు. పోలీసులకు ముందు సమాచారం అందించి వారు ఇక్కడికి వచ్చారు. భారీగా పోలీసులు మోహరించారు. తొలుత కార్మికులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు.












Click it and Unblock the Notifications