అనంతలో జగన్కు కన్నడ నేత శ్రీరాములు చేయూత?

కాపు సిద్ధంగా లేరు కాబట్టి రాయదుర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున మరో బలమైన అభ్యర్థిని దింపే యోచనలో గాలి ముఖ్య అనుచరుడు, ఇటీవలె కర్నాటకలో బిఎస్సార్ పార్టీ స్థాపించిన శ్రీరాములు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాయదుర్గంలో అభ్యర్థి వ్యవహారం శ్రీరాములు నడిపిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కర్నాటకలో కొత్తగా స్థాపించిన బిఎస్సార్ మంచి ఊపుమీద ఉంది. అదే ఊపుతో పక్కనే ఉన్న అనంతలోనూ పట్టున్న మంచి బిసి అభ్యర్థిని రంగంలోకి దింపి జగన్కు అండగా నిలబడాలని చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీరాములు బోయ కులానికి చెందిన వారు. అనంతలో బోయ కులం ఓట్లు చాలా ఉన్నాయి. దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారట. అందులో భాగంగా కర్నాటక ఎంపి పకీరప్ప బంధువును రంగంలోకి దింపనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications