ఆ తర్వాత జగన్, బాబును చెప్పుతో కొట్టాలి:లక్ష్మీపార్వతి

గ్యాస్ నిక్షేపాల విషయంలో వైయస్సార్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి అడ్డుపడినందుకే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రిలయన్స్ కుమ్మక్కై వైయస్సార్పై కక్ష కట్టారన్నారు. ఆయన మృతిపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని, వాటికి కాంగ్రెసు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. తాను నీతివంతుడనని బాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. చంద్రబాబుకు రామోజీ రావు చెంచాగిరి చేస్తూ వార్తలు ప్రచురిస్తున్నారని విమర్శించారు. ఫలితంగానే రామోజీ సంస్థలో రిలయన్స్ పెట్టుబడులు పెట్టిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications