ఆ తర్వాత జగన్, బాబును చెప్పుతో కొట్టాలి:లక్ష్మీపార్వతి

గ్యాస్ నిక్షేపాల విషయంలో వైయస్సార్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి అడ్డుపడినందుకే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రిలయన్స్ కుమ్మక్కై వైయస్సార్పై కక్ష కట్టారన్నారు. ఆయన మృతిపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని, వాటికి కాంగ్రెసు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. తాను నీతివంతుడనని బాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. చంద్రబాబుకు రామోజీ రావు చెంచాగిరి చేస్తూ వార్తలు ప్రచురిస్తున్నారని విమర్శించారు. ఫలితంగానే రామోజీ సంస్థలో రిలయన్స్ పెట్టుబడులు పెట్టిందని విమర్శించారు.
More From
-
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది












Click it and Unblock the Notifications