పదవుల కోసం కాళ్లు మొక్కడం కాదు: చిరుపై అంబటి
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 26 జివోలు జారీ చేసిన వారిని వదిలేసి కేవలం జగన్ పైనే సిబిఐ దర్యాఫ్తు చేయడం సరికాదని ఆ పార్టీ సలహాదారు సోమయాజులు అన్నారు. మంత్రులను వదిలేసి జగన్ను టార్గెట్ చేయడం సిబిఐ బరితెగింపుకు నిదర్శనం అన్నారు. మంత్రులను, అధికారులను సిబిఐ ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు.
Comments
ambati rambabu ysr congress chiranjeevi hyderabad అంబటి రాంబాబు వైయస్సార్ కాంగ్రెసు చిరంజీవి కొవూరు ఉప ఎన్నికలు హైదరాబాద్ kovvur bypolls
English summary
YSR Congress Party spokes person Ambati Rambabu lashes out at Tirupati MLA Chiranjeevi.
Story first published: Monday, March 12, 2012, 16:06 [IST]